ముద్రా కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి. కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడితోనూ, ఒకే ఒక క్లయింట్తోనూ అడ్వర్టయిజింగ్ ఏజన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్ళలో ముద్రా భారతదేశంలోని అతి పెద్ద అడ్వర్టయిజింగ్ ఏజన్సీలలో మూడవ స్థానాన్ని, భారతీయ అడ్వర్టయిజింగ్ ఏజన్సీలలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది.
ప్రభుత్వంలో చిన్న గుమాస్తా ఉద్యోగంతో జీవితాన్ని, ప్రారంభించి, ఆ ఉద్యోగాన్ని వదిలివేసి అడ్వర్టయిజింగ్ రంగంలోకి ప్రవేశించిన ఎ.జి.కె. భారతీయ కార్పోరేట్ రంగంతో అతి చేరువగా కలిసి పనిచేసి అతి కొద్ది కాలంలోనే తెలుగువారు గర్వించదగ్గ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు.
ముద్రా కమ్యూనికేషన్స్ చైర్మన్గా పదవీ విరమణ చేసిన తర్వాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్ను స్థాపించారు. కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోనూ, తెలుగులోనూ పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. వారి పుస్తకాలు అతి కొద్దికాలంలో పలు భారతీయ భాషల్లో ప్రచురింపబడి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి.
ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాదు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.
ఎ.ఎ.ఎ.ఐ – ప్రేం నారాయణ్ అవార్డు,1999.
ఇంటర్నేషనల్ హూ ఈజ్ యు ఆఫ్ ప్రొఫెషనల్స్ 2002-2003 ఎడిషన్లో స్థానం
2003లో మా టీవి సన్మానం
To read his books click here now.
ధీరూభాయిజమ్ On Kinige
ధీరూభాయి అంబానీ ఎదురీత On Kinige
నేస్తమా…. బి పాజిటివ్! On Kinige
జయహో On Kinige
లీడర్షిప్ ముచ్చట్లు On Kinige
మనందరం విజేతలు కావచ్చు On Kinige
నేస్తమా…. డ్రీమ్ బిగ్ On Kinige
అందిన ఆకాశం On Kinige
నేస్తమా…. నీ కలలను జీవించు On Kinige
నేస్తమా.. జయమ్ము నిశ్చయమ్ము! On Kinige
ఆకాశానికి నిచ్చెనలు On Kinige