సౌశీల్య ద్రౌపది నవల ప్రధానంగా వ్యాసభారతము, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. అక్కడక్కడా, అవసరాన్ని బట్టి ఔచిత్యాన్ని పాటిస్తూ, కల్పనలు చేయబడ్డాయి. భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకోని రచయత రచించిన నవలిక ఈ సౌశీల్య ద్రౌపది. పురాణ కథలలొ జీవిత సత్యాలు పొందు పరిచి వున్నాయి. తరచి చూస్తే అనేక అద్భుతమైన మనుల్లాంటి విషయాలు అర్థమవుతాయి, సౌశీల్య ద్రౌపది నవల లొ ఇలాంటి విషయాలు యెత్తిచూపే ప్రయత్నం చేసారు కస్తూరి మురళీకృష్ణ, పురాణాలు ఏ రకంగా సమకాలీన సమాజానికి ఉపయెగపడతాయొ చూపంచే ప్రయత్నం చేసారు కవి. ముఖ్యంగా కస్తూరి మురళీకృష్ణ సౌశీల్య ద్రౌపది లొ ‘ద్రౌపది’ పాత్రను ఆదునిక సమాజంలొ మహిళకు ప్రతీకగా చేసి ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించారు, తద్వారా మన పురాణ పాత్రలను ఈనాటి సమాజానికి చేరువ చేసే ప్రయత్ణం చేసారు.
ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకోవడానికి ఇక్కడ నొక్కండి.
మన సంస్కృతి సంప్రధాయాల సమాహారం మీకు కంప్యుటర్ దూరంలో కినిగే ఫై