ప్రముఖ రచయిత, చారిత్రక పరిశోధకుడు అయిన సయ్యద్ నశీర్ అహమ్మద్ గురించి 20 నవంబర్, 2011 నాటి ఆంధ్రభూమి దినపత్రిక లోని “కవులూ.. రచయితలూ” శీర్షికలో సుప్రసిద్ధ విశ్లేషకులు విహారి పరిచయం చేసారు.
పరిశోధన ఒక అసిధారావ్రతమని, అందునా చారిత్రక పరిశోధన మరీ వ్యయప్రయాసలకోర్చినదని విహారి పేర్కొన్నారు. సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలను, చేసిన పరిశోధనల గురించి ఈ వ్యాసంలో విశ్లేషించారు రచయిత.
ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ దిగువ చిత్రంలో చదవగలరు.
సయ్యద్ నశీర్ అహమ్మద్ రాసిన పుస్తకాలు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తున్నాయి.
ఈ పుస్తకాలపై తగ్గింపు కూడా ఉంది. వివరాలకు ఈ లింక్ చూడండి.
సయ్యద్ నశీర్ అహమ్మద్ ఈ పుస్తకాలు 25 శాతం తగ్గింపు ధరకు On Kinige